Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ్ల అలంకరణతో దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 8:45 AM విజయనగరంGeneral
పండ్ల అలంకరణతో దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారు - Udayam
శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని శ్రావణ వివిధ రకాల పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తుల రాకతో సందడిగా మారింది.

Comments

G
Loading comments...