Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు విరాళం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 06, 2026 12:08 PM నాగర్ కర్నూల్General
పండగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు విరాళం - Udayam
నాగర్ కర్నూల్ పట్టణంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కోసం ముదిరాజ్ నాయకుడు నీలం మధు రూ.2 లక్షల విరాళం అందజేశారని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరించి, 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.పెబ్బేటి మల్లికార్జున్, DFCS ఛైర్మన్ ఆంజనేయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...