వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్లో గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేశారు. ఎడ్ల శంకర్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ నిర్ణయంతో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల పనులను సకాలంలో చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని సర్పంచ్లు తెలిపారు.
Comments
Loading comments...

