Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సమీక్ష

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 6:45 PM జగిత్యాలGeneral
పంచాయతీ రాజ్ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సమీక్ష - Udayam
కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, EGS సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, VO భవనాల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు అన్ని పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, అవసరమైన టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ ఆదేశించారు.

Comments

G
Loading comments...