వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకల ఆరోపణలపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ చర్యలు చేపట్టారు.
కోడేరు మండలం ఎత్తం, ఎర్రన్నబావి తాండ గ్రామపంచాయతీలకు చెందిన కార్యదర్శులు రమేష్, బి. నరసింహాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎత్తం సర్పంచ్ బి. లక్ష్మి, ఉపసర్పంచ్ బి. ధర్మరాజులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...

