Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PMFME అమలులో జిల్లాకు జాతీయ గుర్తింపు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 2:54 PM విజయనగరంGeneral
PMFME అమలులో జిల్లాకు జాతీయ గుర్తింపు - Udayam
ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ (PMFME) పథకం అమలులో శత శాతం ఫలితాలు సాధించిన విజయనగరం జిల్లాకు జాతీయ స్లాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు జిల్లాకు చెందిన DRP నెయ్యి గాపుల శ్రీనివాసరావు న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి సోమవారం PGRS కార్యక్రమంలో ఆయనను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...