Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్య ఘర్ పథకంలో 50 లక్షల ఇళ్లు

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 12:23 PM ఆల్ ఇండియా జాతీయ
పీఎం సూర్య ఘర్ పథకంలో 50 లక్షల ఇళ్లు - Udayam Digital
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో 50 లక్షల లబ్ధిదారుల ఇళ్లు చేరాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రస్తుతం 19 లక్షల ఇళ్లకు జీరో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని చెప్పారు. అదనపు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా 12 లక్షల ఇళ్లకు రూ.421 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యానికి భారత్ ముందుకు సాగుతోందన్నారు.

Comments

G
Loading comments...