వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో నాలుగు స్వర్ణాలు సాధించిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గ్లోబల్ పోటీల్లో ఇది దేశంలోనే అత్యుత్తమ ప్రతిభని ఆయన కొనియాడారు.
అలాగే బయోలజీ ఒలింపియాడ్లో పతకాలు సాధించిన విజేతలను మెచ్చుకున్నారు. వారి విజయం శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మరింత మంది యువతను ప్రేరేపిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

