Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపియాడ్స్‌లో భారత్ ఘనతపై ప్రధాని ప్రశంసలు

దివ్య శ్రీ Jul 20, 2026 11:13 AM అల్ ఇండియా about 18 hours ago
ఒలింపియాడ్స్‌లో భారత్ ఘనతపై ప్రధాని ప్రశంసలు - Udayam Digital
అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గ్లోబల్ పోటీల్లో ఇది దేశంలోనే అత్యుత్తమ ప్రతిభని ఆయన కొనియాడారు. అలాగే బయోలజీ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన విజేతలను మెచ్చుకున్నారు. వారి విజయం శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మరింత మంది యువతను ప్రేరేపిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...