Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియా సంక్షోభంపై పీఎం మోదీ సమీక్ష

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 30, 2026 8:17 PM అల్ ఇండియా అంతర్జాతీయ
పశ్చిమాసియా సంక్షోభంపై పీఎం మోదీ సమీక్ష - Udayam Digital
పశ్చిమాసియాలో సంక్షోభంపై ప్రధాని మోదీ సీసీఎస్ (CCS) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరా సమృద్ధిగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వచ్చే రబీ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. అలాగే, యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారత నావికులు, పౌరుల భద్రతను పర్యవేక్షించాలని, పునరుత్పాదక ఇంధనం వైపు వేగంగా అడుగులు వేయాలని సూచించారు

Comments

G
Loading comments...