వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద పరిస్థితులపై ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని, బాధితులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.
భారీ వర్షాల వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో రోడ్లు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడటం, వ్యవసాయ భూములు నీట మునగడం వంటి సమస్యలు తలెత్తాయి.
Comments
Loading comments...
