వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ సంతకంతో ఆయన రాజీనామా చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్చెక్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక లేఖ ఏదీ జారీ కాలేదని, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని హెచ్చరించింది.
అనుమానాస్పద సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు వార్తల నివేదిక కోసం వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించాలని పీఐబీ సూచించింది.
Comments
Loading comments...
