వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. పేదల సంక్షేమం, పరిపాలనలో ఎన్టీఆర్ చూపిన అంకితభావం, ఆయన సినీ రంగానికి అందించిన విశేష కృషి నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు.
Comments
Loading comments...

