Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో 166 మందికి స్కాలర్‌షిప్‌లు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:10 PM పల్నాడుGeneral
పల్నాడు జిల్లాలో 166 మందికి స్కాలర్‌షిప్‌లు - Udayam
గత డిసెంబరులో జరిగిన జాతీయ ఉపకార వేతన (NMMS) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో పల్నాడు జిల్లా నుంచి 166 మంది విద్యార్థులు ఎంపికైనట్లు డిఇఓ పీ.వీ.జే. రామారావు తెలిపారు. ఎంపికైన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి మెరిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని, స్కాలర్‌షిప్ కోసం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...