వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జూలై 25. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు వన్ టౌన్ సర్కిల్ సీఐ చిన్న పెదయ్య పర్యవేక్షణలో, చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మారెప్ప మరియు పోలీసు సిబ్బంది కలిసి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

