వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక కాంగ్రెస్లో మంత్రి పదవుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే యశ్వంతరాయ పాటిల్ రాజీనామా చేశారు. బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు మంత్రి పదవులు దక్కిన కొందరు సీనియర్ నేతలు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...
