వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డీప్ఫేక్ వీడియోపై కేసు నమోదు

తన డీప్ఫేక్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించి ప్రచారం చేశారంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాణక్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పార్లమెంటు వెలుపల తాను మాట్లాడిన వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు శనివారం తెల్లవారుజామున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Comments
Loading comments...