Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లంలో మహిళా సమాఖ్యకు నూతన కమిటీ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:53 AM కామరెడ్డిGeneral
పిట్లంలో మహిళా సమాఖ్యకు నూతన కమిటీ - Udayam
పిట్లం ఐకేపీ కార్యాలయంలో బుధవారం మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చెవుల సత్తవ్వ, కార్యదర్శిగా అనసూయ, కోశాధికారిగా స్వప్న ఎన్నికయ్యారు. ఇన్‌ఛార్జ్ ఏపీఎం సాయిలు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

Comments

G
Loading comments...