వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో తొలిసారిగా ‘పింక్ గులాబ్ - ది హెరిటేజ్ ఎడిట్’ ప్రదర్శనను నటి, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు. భారతీయ సంప్రదాయ చేనేత, వస్త్ర కళలు, హస్తకళలను ఇందులో ప్రదర్శిస్తున్నారు.
ఆగస్టు 21, 22 తేదీల్లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ప్రదర్శన జరుగుతుంది. సంప్రదాయ కళలను నేటి తరానికి చేరువ చేయడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని అమల తెలిపారు.
Comments
Loading comments...

