వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా పిండి రాజ్ కుమార్ ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీనివాస్, పి.డి.పి. చైర్మన్ రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదవుల హక్కుల సాధన కోసం పోరాడుతూ, వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాజకుమార్ తెలిపారు.
Comments
Loading comments...

