వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రదానం చేసిన బిఆర్ఎస్ నాయకులు పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పోలీస్ యాక్ట్ 18 61 ప్రకారం నెలరోజుల పాటు పోలీస్ అధికారులు అనుమతి లేకుండా ఇలాంటి ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లు సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

