Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 5:13 PM బాపట్లGeneral
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
చీరాల 1వ వార్డు రాంనగర్ రంగారావు కాలనీలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం మాట ప్రకారం నెలాఖరున ఒకటవ తేదీనే పింఛన్లు ఇస్తోందని, నియోజకవర్గంలో తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Comments

G
Loading comments...