Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:37 PM కృష్ణా జిల్లాGeneral
 పింఛన్‌ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం - Udayam
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ శుక్రవారం గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుతో కలిసి లంకమ్మ మాన్యం, అశ్వారావుపాలెం, మోదుమూడి సచివాలయాలను పరిశీలించారు. నూతనంగా మంజూరు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో MRO అంకాలు, MPDO వనజ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...