వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు నేటితో గడువు ముగుస్తుందని గుత్తి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16 తో గడువు ముగిసిందని ప్రభుత్వం మరో రెండు రోజులపాటు గడువు పెంచిందన్నారు .
అర్హులైన పించన్దారులు శుక్రవారం సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

