వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్ష తీసుకుని మోసం చేసిన ఏపీకి చెందిన మాచర్ల ఆనంద్సాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొండ్రాయికి చెందిన కన్నెబోయిన రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
విజయవాడలో నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

