Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీ పాత పెన్షన్ కోసం మహాధర్నా

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 11:21 AM కామరెడ్డిGeneral
పీఆర్సీ పాత పెన్షన్ కోసం మహాధర్నా - Udayam
బిచ్కుంద మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ నిర్వహించిన మహాధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు శ్రీనివాస్, ఈర్షద్ మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఏ అమలు చేసి, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...