వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల పట్టణంలో గుంటూరు బస్టాండ్ నుంచి HDFC బ్యాంక్ వరకు బీపీఎస్ నిధులు రూ.38.20 లక్షలతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు.
కొబ్బరికాయ కొట్టి రహదారి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని చెప్పుకొచ్చారు.
Comments
Loading comments...

