వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. పాలకొండ మండలం జి.వెంకటాపురానికి చెందిన గొర్లె లక్ష్మి (48), వారాడ రామలక్ష్మి (47) పొలం పనులకు వెళ్లారు.
సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో వారి సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

