వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి మండలం గెద్దపేటలో పిడుగుపాటుకు ఇల్లాపు శ్రీనుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

