వార్తలకు తిరిగి వెళ్లండి
సరూర్నగర్లో ఫోన్ చోరీ

Photo Gallery
సరూర్నగర్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గత నెల 28న యుగేందర్రెడ్డి అనే వ్యక్తి మొబైల్ చోరీకి గురైంది. బాధితుడు సోమవారం పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు నాటకీయంగా పడిపోతూ ఫోన్ దొంగిలించిన దృశ్యాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Loading comments...