వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ నర్గీస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Comments
Loading comments...

