Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్టర్ హౌస్‌ను పరిశీలించిన కమిషనర్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:38 PM పల్నాడుGeneral
ఫిల్టర్ హౌస్‌ను పరిశీలించిన కమిషనర్ - Udayam
నకరికల్లు(మం) శాంతినగర్ ఫిల్టర్ హౌస్, మంచినీటి చెరువును కమిషనర్ రమ్య కీర్తిన క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులోని నీటి నిల్వ సామర్థ్యం, పట్టణానికి జరుగుతున్న తాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాలో అంతరాయాలు, నీటి నాణ్యతపై ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.

Comments

G
Loading comments...