వార్తలకు తిరిగి వెళ్లండి
దాతృత్వంతో విద్యకు ఊతం

పునాదిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు అనుబంధ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు రూ.1.5 కోట్ల విరాళం అందించారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కూడా సహకరించారు.
నూతన భవనంతో విద్యార్థినుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ నెల 27న విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...