Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజుల బకాయిల విడుదలకు బీజేవైఎం నిరసన

Follow Udayam on Google
Muthyam silari Aug 27, 2026 2:28 PM నిర్మల్General
ఫీజుల బకాయిల విడుదలకు బీజేవైఎం నిరసన - Udayam
పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. BJYM జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...