Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని బిజెపి నాయకుల ఆందోళన

Follow Udayam on Google
p.g.murthy Aug 27, 2026 1:56 PM మంచిర్యాలGeneral
ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని బిజెపి నాయకుల ఆందోళన - Udayam
విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఊద్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...