వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన సుమారు ₹7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారని ఏ ఐ ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య ప్రభుత్వాన్ని ఆదివారం తీవ్రంగా ప్రశ్నించారు.
ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించి, పెండింగ్లో ఉన్న మొత్తం నిధులను విడుదలకు స్పష్టమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేసారు
Comments
Loading comments...

