వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. ఈ ఆందోళనకు మద్దతుగా వికారాబాద్ జిల్లా బీజేపీ నేత రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం ఆపాలని, బకాయిలను తక్షణమే చెల్లించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

