Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీఎంబర్సిమెంట్ కోసం SFI ర్యాలీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 07, 2026 11:12 PM విజయనగరంGeneral
ఫీజు రీఎంబర్సిమెంట్ కోసం SFI ర్యాలీ - Udayam
రాష్ట్రంలో వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SFI విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి కే.రమేశ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్.కోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాల న్యాయం చేస్తామని గదినెక్కిన కూటమి ప్రభుత్వం నేటికీ ఈ సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...