వార్తలకు తిరిగి వెళ్లండి

కన్వీనర్, ప్రభుత్వ కోటాలో ప్రవేశం పొందిన PG విద్యార్థుల కోర్సు ఫీజులను ప్రభుత్వం 17.5% పెంచింది. కొత్త ఫీజులు నిర్ణయించేందుకు సమయం లేకపోవడంతో 2023-26 ఫీజుల ఆధారంగా ఈ పెంపు చేపట్టింది.
పాత, కొత్త ఫీజుల మధ్య వ్యత్యాసాన్ని విద్యార్థులు ఆయా కాలేజీలకు చెల్లించాలి. ఎం.ఫార్మసీ, ఫార్మ్.డి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎం.పీఈడీ, ఎం.ఎడ్, ఎంఎస్సీ, ఎంకామ్ తదితర కోర్సులకు ఇది వర్తిస్తుంది.
Comments
Loading comments...

