Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ పోసుకొని సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

Follow Udayam on Google
madhu Sep 02, 2026 1:43 PM ములుగుGeneral
పెట్రోల్ పోసుకొని సింగరేణి కార్మికుడు ఆత్మహత్య - Udayam
BHPL(D) మల్హర్ (M)లో సింగరేణి ఉద్యోగి కృష్ణచైతన్య (32) పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మణుగూరుకు చెందిన ఆయన రామగుండం ఆర్జీ-3లో పనిచేస్తున్నారు. నిన్న భార్యకు భర్త ఫోన్ చేసి స్పందించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీనగర్ సమీపంలో బైక్ కనిపించడంతో గాలించారు. 6 నెలలుగా విధులకు వెళ్లకపోవడం, అప్పుల బాధే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...