Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సరీ రంగ అభివృద్ధికై ఎమ్మెల్యేకు వినతి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:24 PM కోనసీమGeneral
నర్సరీ రంగ అభివృద్ధికై ఎమ్మెల్యేకు వినతి - Udayam
కడియం నర్సరీ రంగ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు, పాలకవర్గ సభ్యులు కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిశారు. సుబ్బారాయుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కడియం, ఆలమూరు మండలాల్లో నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...