వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనలకు బదులుగా ప్రత్యామ్నాయ వేదిక కేటాయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్థానికులకు ఇబ్బందులు, అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు.
పిటిషన్పై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్కు కోర్టు సూచించింది.
Comments
Loading comments...
