వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికో ప్రియాంక కేసులో నిందితులు సురవరపు దాస్వంత్, దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్లను కస్టడీకి ఇవ్వాలని ప్రకాశ్నగర్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం నిర్ణయం వెలువడనుంది.
కస్టడీకి అనుమతిస్తే నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించనున్నారు. మాల్ సెక్యూరిటీతో జరిగిన పరిణామాలపై వివరాలు సేకరించనున్నారు.
Comments
Loading comments...

