Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హాస్టల్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
జయ Aug 17, 2026 2:53 PM హైదరాబాద్తెలంగాణ
హాస్టల్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి - Udayam
హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంజయ్యనగర్‌ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హాస్టల్‌ భవనంపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు (38)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...