వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెం సమీపంలో రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఆళ్ల సత్తిబాబు (45)గా గుర్తించారు.
మృతికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

