వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా ముప్పవరం సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి లారీ నుంచి పడి జట్టు కోటిరెడ్డి(56) మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
మదనపల్లె నుంచి టమాటా లోడ్తో తెనాలి వెళ్తున్న లారీలో ఈ ఘటన జరిగింది. మృతుడు లారీ యజమానిగా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

