Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 5:10 PM అనంతపురంGeneral
కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ఎమ్మెల్యే దగ్గుపాటి - Udayam
అనంతపురంలోని 47వ డివిజన్ రంగస్వామి నగర్‌లో ‘కూటమి ప్రభుత్వం-సంక్షేమ విజయాలు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...