వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు రసీదు ఇస్తున్నప్పటికీ, పెన్షన్ మొత్తంలో నుంచి రూ.16 చొప్పున కోత విధిస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా తమకు రావాల్సిన పెన్షన్ మొత్తంలో రూ.16 తగ్గించి ఇస్తున్నారని వాపోతున్నారు.
ఈ కోతకు కారణం ఏమిటో అధికారులు స్పష్టత ఇవ్వాలని, లబ్ధిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

