వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో వచ్చిన చేయూత పెన్షన్ దరఖాస్తులను మండల ఎంపీడీవో మధుసూదన్ పరిశీలించారు. పెన్షన్ దరఖాస్తు తేదీని ప్రభుత్వం పెంచడంతో గ్రామంలో పలువురు పంచాయతీ కార్యాలయానికి వచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో, అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులను పరిశీలించారు. సాయంత్రం లోపు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధుసూదన్ సూచించారు.
Comments
Loading comments...

