Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరిన విధానంలోనే పింఛను పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:36 AM అమరావతిGeneral
కోరిన విధానంలోనే పింఛను పంపిణీ - Udayam
అంధులు, బధిరుల గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులు కోరుకున్న విధానంలో పింఛను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతా, ఇంటి వద్ద లేదా పాఠశాలలోనే పింఛను పొందే అవకాశం కల్పించనుంది. అక్టోబర్‌ నుంచి ఈ విధానం అమలుకు సెర్ప్‌ కసరత్తు చేస్తోంది. సర్వేలో 424 మంది విద్యార్థుల అభిప్రాయాలు సేకరించగా, వారిలో 113 మందికి ప్రస్తుతం పింఛను అందడం లేదని గుర్తించారు.

Comments

G
Loading comments...