Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 93.76 శాతం పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:11 AM చిత్తూరుGeneral
జిల్లాలో 93.76 శాతం పింఛన్ల పంపిణీ - Udayam
చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ తొలిరోజు 93.76 శాతం జరిగింది. 2,30,607 మందికి గాను 2,16,219 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 14,388 మంది లబ్ధిదారులకు బుధవారం పింఛన్లు అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...